ఉద్యోగులకు బదిలీలు సహజం

ABN , First Publish Date - 2022-01-25T04:10:36+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని డీపీఆర్వో కృష్ణమూర్తి అన్నారు. డీపీఆర్వో కార్యాలయంలో పనిచేసి నిర్మల్‌ జిల్లాకు బదిలీపై వెళ్తున్న ఉద్యోగి నరేష్‌ను సోమవారం కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు( ఐజేయూ) ఆధ్వర్యంలో సన్మానించారు.

ఉద్యోగులకు బదిలీలు సహజం
నరేష్‌ను సన్మానిస్తున్న టీయూడబ్ల్యూజే ఐజేయూ నాయకులు

- డీపీఆర్‌వో కృష్ణమూర్తి

ఆసిఫాబాద్‌, జనవరి 24: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని డీపీఆర్వో కృష్ణమూర్తి అన్నారు. డీపీఆర్వో కార్యాలయంలో పనిచేసి నిర్మల్‌ జిల్లాకు బదిలీపై వెళ్తున్న ఉద్యోగి నరేష్‌ను సోమవారం కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు( ఐజేయూ) ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన వృత్తిపరంగా నరేష్‌ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రహెమాన్‌, ప్రకాష్‌గౌడ్‌, సతీష్‌, హన్నన్‌, శ్రీనివాస్‌, నితీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T04:10:36+05:30 IST