పార్వతీపురం కమిషనర్‌ బదిలీ

ABN , First Publish Date - 2022-07-02T05:25:09+05:30 IST

పార్వతీపురం మన్యం జిల్లా మునిసిపల్‌ కమిషనర్‌ పి.సింహాచలానికి బదిలీ అయ్యింది. గాజు వాకకు బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

పార్వతీపురం కమిషనర్‌ బదిలీ

పార్వతీపురంటౌన్‌, జూలై 1 : పార్వతీపురం మన్యం జిల్లా మునిసిపల్‌ కమిషనర్‌  పి.సింహాచలానికి బదిలీ అయ్యింది. గాజు వాకకు బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. 2021లో విశాఖ జీవీఎంసీ నుంచి వచ్చిన ఆయన పార్వతీపురం మునిపాలిటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఏడాది కాలంగా పార్వతీపురంలో సేవలు అందించి అందరి మన్ననలు పొందారు. 

 

Updated Date - 2022-07-02T05:25:09+05:30 IST