28మంది తహసీల్దార్ల బదిలీ
ABN , First Publish Date - 2022-07-02T11:55:15+05:30 IST
జిల్లాలో 28 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ విజయమరామరాజు గురు వారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో
కడప(ఎర్రముక్కపల్లి), జూలై 1: జిల్లాలో 28 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ విజయమరామరాజు గురు వారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో పోరుమామిళ్ల, బద్వేలు, చెన్నూరు, ఒంటిమిట్ట తహశీల్దార్లు అక్కడ డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. వీరికి ప్రస్తుతం డిప్యుటేషన్తో పనిచేస్తున్న చోటే పోస్టింగ్స్ ఇచ్చారు.
పేరు ప్రస్తుతం బదిలీ స్థానం
మధుసూదన్రెడ్డి జమ్మలమడుగు మైదుకూరు
రామచంద్రుడు కలసపాడు కాశినాయన
రమేశ్రెడ్డి కర్నూలు జిల్లా కలసపాడు
విజయకుమారి పోరుమామిళ్ల పోరుమామిళ్ల
మల్లికార్జునరెడ్డి బద్వేలు బద్వేలు
జీవన్ చంద్రశేఖర్ అన్నమయ్య జిల్లా గోపవరం
నాగేశ్వరరావు ఎర్రగుంట్ల బి.మఠం
ఎం.శ్రీవాణి అన్నమయ్య జిల్లా అట్లూరు
పి.రమాకుమారి సిద్దవటం దువ్వూరు
ప్రేమంత్కుమార్ మైదుకూరు ఎర్రగుంట్ల
జి.రవీంద్రరెడ్డి చిత్తూరు జిల్లా జమ్మలమడుగు
జ్యోతిరత్నకుమారి చాపాడు పెద్దముడియం
డి.దామోదర్రెడ్డి రాజుపాలెం మైలవరం
జి.వెంకటేశ్వర్లు పెద్దముడియం ముద్దనూరు
ఇందిరా రాణి అట్లూరు రాజుపాలెం
పి.రమణారెడ్డి గోపవరం ఖాజీపేట
నారాయణరెడ్డి ఖాజీపేట వల్లూరు
పీఎండీ అలీఖాన్ చెన్నూరు చెన్నూరు
వి.గంగయ్య కడప ఏఓ సీకేదిన్నె
పి.శ్రీనివాసరెడ్డి ఒంటిమిట్ట ఒంటిమిట్ట
పి.శంకర్రావు వల్లూరు సిద్దవటం
వై.ఉదయ్భారతి దువ్వూరు వీఎన్.పల్లి
ఆర్.చంద్రముని వీఎన్ పలి లింగాల
లక్ష్మీనారాయణ బి.మఠం మేముల
విజయకుమార్ సీకేదిన్నె కడప ఏఓ
టి.సరస్వతి అన్నమయ్య జిల్లా బద్వేలు డీఏఓ
ఇ.ప్రతా్పరెడ్డి కడప కేఆర్ ఆర్సీ కడప డీఏఓ
శేషరామ్సింగ్ కడప డీఏఓ కడప కేఆర్ఆర్సీ