ట్రాన్సకో ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2022-08-09T05:44:05+05:30 IST
విద్యుత సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కళ్యాణ దుర్గం పట్ణణంలోని ట్రాన్సకో కార్యాలయం వద్ద ట్రాన్సకో ఉద్యోగులు సోమవారం నిరసన తెలిపారు.
కంబదూరు (కళ్యాణదుర్గం రూరల్), ఆగస్టు 8 : విద్యుత సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కళ్యాణ దుర్గం పట్ణణంలోని ట్రాన్సకో కార్యాలయం వద్ద ట్రాన్సకో ఉద్యోగులు సోమవారం నిరసన తెలిపారు. ఈ విద్యుత సవరణ చట్టంతో విద్యుత రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, భవిష్య త్తులో విద్యుత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగు తుందని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించకుండా స్తబ్ధతగా ఉందని తెలిపారు. కార్యక్ర మంలో వైఎండీ జేఏసీ సెకరెట్రి సలీం, జేఏసీ ప్రెసిడెంట్ రవి, జేఏసీ కన్వీనర్ శివలింగేశ్వరయ్య, డివిజనల్ సెక్రెటరీ రవీంద్రరెడి,్డ నాగేంద్ర, ట్రాన్సకో ఉద్యోగులు పాల్గొన్నారు.