అధ్యాపకులకు... ‘ఆన్లైన్’ శిక్షణ రేపటినుంచి
ABN , First Publish Date - 2020-07-14T00:33:46+05:30 IST
జూనియర్ కళాశాలల లెక్చరర్లకు ‘ఆన్లైన్’ లో మంగళవారం నుంచి శిక్షణ మొదలుకానుంది.
హైదరాబాద్ : జూనియర్ కళాశాలల లెక్చరర్లకు ‘ఆన్లైన్’ లో మంగళవారం నుంచి శిక్షణ మొదలుకానుంది.
పదిహేను రోజులపాటు 'డిజిటల్ దిశ' పేరుతో పదిహేను రోజులుపాటు ఈ క్లాసుల నిర్వహణ జరగనుంది. మొత్తం 5,300 మంది లెక్చరర్లను పన్నెండు బ్యాచ్లుగా విభజించి శిక్షణను నిర్వహించనున్నారు.