మెదక్ జిల్లాలో విషాదం
ABN , First Publish Date - 2021-11-17T00:12:17+05:30 IST
జిల్లాలో విషాదం నెలకొంది. టేక్మాల్ మండలంలోని
మెదక్: జిల్లాలో విషాదం నెలకొంది. టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు పిల్లలతో కలిసి గచ్చుకుంటలో దూకి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నారులు రిశ్వంత్(4), రక్షిత(2) మృతి చెందారు. తల్లి కోటంగారి రంజిత(25) కోసం పోలీసులు గాలిస్తున్నారు.