రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతులు
ABN , First Publish Date - 2020-09-27T10:44:35+05:30 IST
రిజిస్ర్టేషన్ల శాఖలో ఇద్దరు అధికారులు పదోన్నతి పొందారు. వీరిలో.. బి.కొత్తకోట రిజిస్ట్రార్ కార్యాలయంలో గ్రేడ్-1 సబ్రిజిస్ర్టార్గా పనిచేస్తున్న టి.సుధాకరరెడ్డి పదోన్నతిపై ప్రొద్దుటూరు జిల్లా రిజిస్ర్టార్గా
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 26: రిజిస్ర్టేషన్ల శాఖలో ఇద్దరు అధికారులు పదోన్నతి పొందారు. వీరిలో.. బి.కొత్తకోట రిజిస్ట్రార్ కార్యాలయంలో గ్రేడ్-1 సబ్రిజిస్ర్టార్గా పనిచేస్తున్న టి.సుధాకరరెడ్డి పదోన్నతిపై ప్రొద్దుటూరు జిల్లా రిజిస్ర్టార్గా బదిలీ అయ్యారు. రిజిస్ర్టేషన్ల శాఖ డీఐజీ కార్యాలయ సూపరింటెండెంట్ పీవీఎన్ బాబు పదోన్నతితో తిరుపతి బాలాజీ జిల్లా రిజిస్ర్టార్గా నియమితులయ్యారు.