పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుంది: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-30T03:48:51+05:30 IST

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ డిజిటల్..

పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుంది: రేవంత్ రెడ్డి

మంచిర్యాల: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని టీపీసీసీ  చీఫ్ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మంచిర్యాల మొదటి స్థానంలో ఉందన్నారు. కేసీఆర్‌కు నమ్మకం లేకనే ప్రశాంత్ కిషోర్‎ను తెచ్చేకున్నాడని ఎద్దేవా చేశారు అక్రమంగా సంపాదించిన డబ్బుతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసిఆర్ మాటలు నమ్మడం లేదని, జీవో 317  తప్పుడు తడకల వల్ల చాలా మంది ఉపాధ్యాయులు మరణించారని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే అందరినీ ఆదుకుంటామన్నారు. ప్రేమ్ సాగర్‌తో గ్యాప్ లేదని, మంచిర్యాలను రాష్ట్రమంతా ఆదర్శంగా  తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించా

Updated Date - 2022-01-30T03:48:51+05:30 IST