రేపటి నుంచి కొత్త, అదనపు విమాన సేవలు
ABN , First Publish Date - 2022-04-28T15:39:46+05:30 IST
కరోనా వ్యాప్తి కారణంగా గత రెండేళ్లుగా వివిధ దేశాలకు నిలిపేసిన విమాన సేవలు పునరుద్ధరించనున్నట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈనెల 29నుంచి ప్యారీస్,
ప్యారీస్(చెన్నై): కరోనా వ్యాప్తి కారణంగా గత రెండేళ్లుగా వివిధ దేశాలకు నిలిపేసిన విమాన సేవలు పునరుద్ధరించనున్నట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈనెల 29నుంచి ప్యారీస్, షార్జాలను అదనంగా, అబుదాబికి కొత్తగా విమానాలను నడుపనున్నట్లు అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.