రెండో డోస్ వ్యాక్సినేషన్కు టోకెన్లు
ABN , First Publish Date - 2021-05-11T09:25:46+05:30 IST
జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభంకాన్ను రెండో డోస్ కొవిడ్ వ్యాక్సినేషన్కు టోకెన్లు జారీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయనణ్ ఆదేశించారు.
చిత్తూరు, మే 10: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభంకాన్ను రెండో డోస్ కొవిడ్ వ్యాక్సినేషన్కు టోకెన్లు జారీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయనణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఆయన మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మెడికల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ కోసం వచ్చేవారు ఆఽధార్ లేదా రేషన్కార్డును విధిగా తీసుకురావాలని సూచించారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో తాగునీరు, షామియానా, బెంచీల వంటి వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జేసీలు వీరబ్ర హ్మం, రాజశేఖర్, డీఎంఅండ్హెచ్వో పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.