విద్యాభోధన అంశాలపై నేడు సదస్సు
ABN , First Publish Date - 2020-05-27T10:30:23+05:30 IST
విద్యాభోధన, నాడు-నేడు కార్యక్రమంపై కలెక్టర్ శేషగిరిబాబు ఆధ్వర్యంలో నెల్లూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ..
నెల్లూరు (వ్యవసాయం), మే 26 : విద్యాభోధన, నాడు-నేడు కార్యక్రమంపై కలెక్టర్ శేషగిరిబాబు ఆధ్వర్యంలో నెల్లూరులోని జడ్పీ సమావేశ మందిరంలో సదస్సు జరగనుంది. డీఈవో జనార్ధనాచార్యులు, సర్వశిక్ష అభియాన్ అధికారులు ఈ సదస్సులో పాల్గొని పూర్తిస్థాయి నివేదికలు అందిస్తారు. ఉన్నతాధికారుల సూచనలు సలహాలు తీసుకుంటారు.