కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత
ABN , First Publish Date - 2020-05-28T09:21:53+05:30 IST
కుల్సుంపుర పీఎస్ పరిధిలో కరోనాతో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి బీజేపీ కార్వాన్
అఫ్జల్గంజ్, మే 27 (ఆంధ్రజ్యోతి): కుల్సుంపుర పీఎస్ పరిధిలో కరోనాతో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి బీజేపీ కార్వాన్ నియోజకవర్గ ఇన్చార్జి, దర్బార్ మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అమర్సింగ్ రూ. లక్ష ఆర్థిక సహాయం చేశారు. బుధవారం ఆయన ఈ మేరకు చెక్ను ఇన్స్పెక్టర్ శంకర్కు అందించారు.