Tirupati: తనపల్లి చెరువులో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2022-05-27T15:21:32+05:30 IST
తిరుపతి రూరల్ మండలం తనపల్లి చెరువులో గల్లంతైన విద్యార్ధి మృతదేహం లభ్యమైంది.
తిరుపతి: తిరుపతి రూరల్ మండలం తనపల్లి చెరువులో గల్లంతైన విద్యార్ధి మృతదేహం లభ్యమైంది. విద్యార్థి సుమంత్ తనపల్లి చెరువులో గురువారం ఈతకు వెళ్లిన మునిగిపోయాడు. సుమంత్ మృతదేహం నీటిపై తేలియాడడంతో మృతదేహాన్ని తిరుచానూరు పోలీసులు ఒడ్డుకు చేర్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు.