శ్రీవారి దర్శనానికి 7 గంటలు

ABN , First Publish Date - 2020-02-22T09:35:27+05:30 IST

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. దాదాపు 65 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి దాదాపు 7గంటలు పడుతోంది. ఆదివారం ఆర్జితసేవలకు సంబంధించి

శ్రీవారి దర్శనానికి 7 గంటలు

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. దాదాపు 65 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి దాదాపు 7గంటలు పడుతోంది. ఆదివారం ఆర్జితసేవలకు సంబంధించి విజయా బ్యాంకులో శనివారం లక్కీడి్‌పలో జారీచేసే టిక్కెట్లు సుప్రభాతం:50, కల్యాణోత్సవం:80 అందుబాటులో ఉన్నాయి. 

Updated Date - 2020-02-22T09:35:27+05:30 IST