తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-10-26T14:01:55+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 27,544 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 27,544 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే నిన్న స్వామివారికి 14,368 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నేడు శ్రీవారిని దర్శించుకున్న స్వామి పరిపూర్ణానంద స్వామి, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర పుణ్యక్షేత్రంలో రాజకీయ ప్రసంగాలు చేయకుండా టీటీడీ పాలకమండలి నిషేధం విధించాలన్నారు. 

Updated Date - 2021-10-26T14:01:55+05:30 IST