తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2022-09-30T14:22:27+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు స్వామివారి సర్వదర్శనానికి భక్తులు 29 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు స్వామివారి సర్వదర్శనానికి భక్తులు 29 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని దర్శించుకున్న 61,879 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న 24,634 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 


Updated Date - 2022-09-30T14:22:27+05:30 IST