తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2022-08-06T13:50:34+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారిని 65,939 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 32,894 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 

Updated Date - 2022-08-06T13:50:34+05:30 IST