తిరుమలలో పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-05-11T13:57:29+05:30 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. 3 వేల లోపు మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. 3 వేల లోపు మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 2400 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 24 లక్షలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 1375 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 


Updated Date - 2021-05-11T13:57:29+05:30 IST