ఉద్యోగుల సస్పెన్షన్పై వెనక్కి తగ్గిన టీటీడీ యాజమాన్యం
ABN , First Publish Date - 2021-12-09T02:13:22+05:30 IST
ఉద్యోగుల సస్పెన్షన్పై టీటీడీ యాజమాన్యం వెనక్కి తగ్గింది. కాంట్రాక్ట్ సిబ్బంది ఆందోళనకు మద్దతు ఇచ్చినందుకు నాగార్జున, వెంకటేష్, గుణశేఖర్ను సటీటీడీ స్పెండ్ చేసింది.
తిరుమల: ఉద్యోగుల సస్పెన్షన్పై టీటీడీ యాజమాన్యం వెనక్కి తగ్గింది. కాంట్రాక్ట్ సిబ్బంది ఆందోళనకు మద్దతు ఇచ్చినందుకు నాగార్జున, వెంకటేష్, గుణశేఖర్ను సటీటీడీ స్పెండ్ చేసింది. ఉద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో టీటీడీ సస్పెన్షన్ను ఎత్తివేసింది. దాంతో టీటీడీ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.