తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2021-07-22T14:51:16+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 16,498 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 16,498 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 1.89 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు వెల్లడించారు. బుధవారం స్వామివారికి 8,296 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2021-07-22T14:51:16+05:30 IST