శ్రీవారికి పాస్కో గ్రూపు భారీ విరాళం

ABN , First Publish Date - 2021-02-26T02:47:05+05:30 IST

శ్రీవారికి పాస్కో గ్రూపు భారీ విరాళం ఇచ్చింది. టీటీడీకి పాస్కో గ్రూపు చైర్మన్ సంజయ్ పాసి, షాలిని దంపతులు రూ.10 కోట్లు విరాళంగా...

శ్రీవారికి పాస్కో గ్రూపు భారీ విరాళం

తిరుమల: శ్రీవారికి పాస్కో గ్రూపు  భారీ విరాళం ఇచ్చింది.  టీటీడీకి పాస్కో గ్రూపు చైర్మన్ సంజయ్ పాసి, షాలిని దంపతులు రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళానికి సంబందించిన చెక్కును టీటీడీ అధికారులకు అందజేశారు. 

Updated Date - 2021-02-26T02:47:05+05:30 IST