తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-09-23T14:39:05+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం 65,187 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. 27,877 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 


Updated Date - 2022-09-23T14:39:05+05:30 IST