-
-
Home » Andhra Pradesh » Tirumala-MRGS-AndhraPradesh
-
Tirumalaలో పెరిగిన భక్తుల రద్దీ..
ABN , First Publish Date - 2022-05-08T12:17:52+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్ మెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్ మెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శనివారం శ్రీవారిని 76,324 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 38,710 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.