తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
ABN , First Publish Date - 2020-02-17T01:14:25+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక శ్రీవారి టైంస్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక శ్రీవారి టైంస్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నేటి సాయంత్రం 6 గంటల వరకు 56222 మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, నేటి శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.