శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు

ABN , First Publish Date - 2021-01-14T14:05:36+05:30 IST

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు శ్రీనివాసుని సేవలో పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు

తిరుమల: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు  సినీ, రాజకీయ  ప్రముఖులు శ్రీనివాసుని సేవలో పాల్గొన్నారు. గురువారం ఉదయం తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్, సినీనటుడు మెహన్ బాబు, మంచు లక్ష్మీ, నిర్మాత రాకేష్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నటుడు మోహన్‌ బాబు మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగిలో కోవిడ్ భస్మమైపోయిందన్నారు. టీటీడీలో అవినీతి రహిత పరిపాలన కొనసాగుతోందని మోహన్ బాబు పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-14T14:05:36+05:30 IST