రేపటి నుంచి శ్రీవారి దర్శనాలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-06-07T13:57:44+05:30 IST

రేపటి నుంచి శ్రీవారి దర్శనాలు ప్రారంభం

రేపటి నుంచి శ్రీవారి దర్శనాలు ప్రారంభం

తిరుమల: రేపటి నుంచి శ్రీవారి దర్శనాలు ప్రారంభంకానున్నాయి. రేపు, ఎల్లుండి టీటీడీ ఉద్యోగులతో ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. ఈనెల 10న స్థానికులకు శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. 

Updated Date - 2020-06-07T13:57:44+05:30 IST