కొమురం భీం జిల్లాలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఏ2 పులి

ABN , First Publish Date - 2021-03-07T15:18:14+05:30 IST

కొమురం భీం జిల్లాలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఏ2 పులి

కొమురం భీం జిల్లాలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఏ2 పులి

కొమురం భీం: జిల్లాలోని పెంచికల్ పేట, బెజ్జూరు, దహేగాం అటవీ ప్రాంతంలో ఏ2 పులి స్వేచ్ఛగా తిరుగుతుంది. ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో స్థానికులకు ఆ పులి కనిపించింది. ఆ అడవుల్లో 6 పులులు సంచరిస్తున్నట్టు నిర్దారించారు. దాంతో అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పొలాలకు వెళ్తే ఏ క్షణం ఏమౌతుందోనని ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. 

Updated Date - 2021-03-07T15:18:14+05:30 IST