లఖింపూర్ హింస కేసులో మరో ముగ్గురు అరెస్ట్

ABN , First Publish Date - 2021-10-23T22:53:20+05:30 IST

లఖింపూర్ హింస కేసులో మరో ముగ్గురు అరెస్ట్

లఖింపూర్ హింస కేసులో మరో ముగ్గురు అరెస్ట్

లఖింపూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ హింస కేసులో మరో ముగ్గురు అరెస్టయ్యారు. లఖింపూర్ ఖేరీలోని టికోనియా హింసాకాండకు సంబంధించి శనివారం మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. లఖింపూర్ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌తో సహా ఇప్పటివరకు మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు.

Updated Date - 2021-10-23T22:53:20+05:30 IST