ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి

ABN , First Publish Date - 2021-07-16T03:44:57+05:30 IST

రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. దంతేవాడ

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గడ్‌: రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. దంతేవాడ జిల్లా అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా కాల్పులు కొసాగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-07-16T03:44:57+05:30 IST