Delhi:కారుపై ట్రక్కు బోల్తా...ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2021-12-09T16:19:27+05:30 IST

ఢిల్లీలో కారుపై ట్రక్కు బోల్తా పడిన ఘోర ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు...

Delhi:కారుపై ట్రక్కు బోల్తా...ముగ్గురికి గాయాలు

ఢిల్లీ : ఢిల్లీలో కారుపై ట్రక్కు బోల్తా పడిన ఘోర ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఢిల్లీలోని ఆర్కేపురంలోని హయత్ హోటల్ సమీపంలో ఆగి ఉన్న డంపర్ కారుపై ట్రక్కు బోల్తా పడింది. కారులో ఉన్న భార్య, భర్త, బాబు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చి గాయపడిన తల్లిదండ్రులు, బాబును ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. 

Updated Date - 2021-12-09T16:19:27+05:30 IST