మూడు జిల్లాల్లోనే Covid ప్రభావం

ABN , First Publish Date - 2021-11-23T17:08:22+05:30 IST

రాష్ట్రంలో మూడు జిల్లాల్లోనే కొవిడ్‌ ప్రభావం కొనసాగుతోంది. సోమవారం 178 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 112 మందికి, దక్షిణకన్నడలో 16, మైసూరు 14 మందికి పాజిటివ్‌ ప్రబలింది. 12 జిల్లాల్లో

మూడు జిల్లాల్లోనే Covid ప్రభావం

బెంగళూరు: రాష్ట్రంలో మూడు జిల్లాల్లోనే కొవిడ్‌ ప్రభావం కొనసాగుతోంది. సోమవారం 178 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 112 మందికి, దక్షిణకన్నడలో 16, మైసూరు 14 మందికి పాజిటివ్‌ ప్రబలింది. 12 జిల్లాల్లో ఒక్కకేసూ నమోదు కాలేదు. ఆరు జిల్లాల్లో ఒక్కొక్క కేసు, 9 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. 373 మంది కోలుకోగా బెంగళూరు, ధార్వాడలో ఒక్కొక్కరు మృతిచెందారు. 30 జిల్లాల్లో 6,863 మంది చికిత్సలు పొందుతున్నారు. 9 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు ఉండగా అత్యధికంగా బెంగళూరులో 5,609 మంది ఉన్నారు. 

Updated Date - 2021-11-23T17:08:22+05:30 IST