ఏపీలో కరోనాతో ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2021-12-25T22:43:58+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్

ఏపీలో కరోనాతో ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 135 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20,76,212 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 14,486 మరణాలు సంభవించాయి. ఏపీలో 1,326 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,60,400 మంది రికవరీ చెందారు. 

Updated Date - 2021-12-25T22:43:58+05:30 IST