విషాదం: కారులో ఊపిరాడక ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2020-08-07T01:11:01+05:30 IST
బాపులపాడు మండలం రేమల్లెలో విషాదం చోటుచేసుకుంది. కారులో చిక్కుకుని ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక ముగ్గురు
కృష్ణా: బాపులపాడు మండలం రేమల్లెలో విషాదం చోటుచేసుకుంది. కారులో చిక్కుకుని ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మోహన్ స్పింటెక్స్ కంపెనీ క్వార్టర్స్లో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.