బోధన్లో మూడు కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-12-06T05:20:27+05:30 IST
బోధన్లో శనివారం మూడు క రోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. బోధన్ ప్రభు త్వ ఆసుపత్రిలో 39 మందికి పరీక్షలు నిర్వహించగా ఇం దులో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
బోధన్, డిసెంబరు 5: బోధన్లో శనివారం మూడు క రోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. బోధన్ ప్రభు త్వ ఆసుపత్రిలో 39 మందికి పరీక్షలు నిర్వహించగా ఇం దులో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. పాన్గల్లి, రాకాసీపేట అర్బన్హెల్త్ సెంటర్లలో 57 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ వ చ్చిందన్నారు. సాలూర పీహెచ్సీ పరిధిలో 20 మందికి పరీక్షలు చేయగా, అందరికీ నెగిటివ్ వచ్చిందని అన్నారు. అందరూ మాస్కులు ధరించాలని తెలిపారు.