జిల్లాలో మూడు కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-29T07:03:22+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో బుధవారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు

జిల్లాలో మూడు కరోనా కేసులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు28: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో బుధవారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ తెలిపారు. తిర్యాణిలో రెండు, కాగజ్‌నగర్‌లో ఒక కేసు నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. 

Updated Date - 2020-10-29T07:03:22+05:30 IST