ఆ కుటుంబాలు ఇంకా జల దిగ్బంధంలోనే..

ABN , First Publish Date - 2021-11-29T21:12:10+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా

ఆ కుటుంబాలు ఇంకా జల దిగ్బంధంలోనే..

కడప: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అట్లూరు మండలంలోని జి.కొత్తపల్లిని వరద నీరు చుట్టుముట్టింది. 15 రోజులుగా 200 కుటుంబాలు జలదిగ్బంధంలోనే  ఉన్నాయి. వర్షం కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చిన్న కామసముద్రం చెరువు అలుగు పోస్తోంది. 



Updated Date - 2021-11-29T21:12:10+05:30 IST