భారత్లోనే తయారీ... ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 7,777 మాత్రమే...
ABN , First Publish Date - 2020-08-06T19:09:43+05:30 IST
స్మార్ట్ ఫోన్ల తయారీ విషయంలో భారత్ వేగాన్ని పెంచింది. భారత్ కు చెందిన లావా కంపెనీ... తక్కువ ధరతో కూడుకున్న మొబైల్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు... ‘లావా జెడ్66’ మోడల్. గురువారం నుంచి ఈ మోడల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ మోడల్ ధర... కేవలం రూ. 7,777 మాత్రమే.