తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2021-08-08T13:25:11+05:30 IST

శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం శ్రీవారిని 21,394 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం శ్రీవారిని 21,394 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 11,082 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2021-08-08T13:25:11+05:30 IST