అవి అక్రమ ప్రాజెక్టులే: కేఆర్ఎంబీ

ABN , First Publish Date - 2021-09-08T01:50:51+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) లేఖ

అవి అక్రమ ప్రాజెక్టులే: కేఆర్ఎంబీ

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) లేఖ రాసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులని ఆ లేఖలో ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ పేర్కొంది. ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్‌లు దాఖలు చేయాలని ఆ లేఖలో కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ రాయపురే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాసిన  లేఖను జతపరిచినట్టు లేఖలో ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-08T01:50:51+05:30 IST