నిజామాబాద్ లో దారుణం..

ABN , First Publish Date - 2020-07-06T01:25:51+05:30 IST

నిజామాబాద్ లో దారుణం..

నిజామాబాద్ లో దారుణం..

నిజామాబాద్: జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేటలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల ఇద్దరు చిన్నారులపై 55 సంవత్సరాల వ్యక్తి అత్యాచారం చేశాడు. కొద్దిరోజులుగా చిన్నారులకు చాక్లెట్ ఇస్తూ ఓ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చిన్నారులకు గాయాలు కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ కామాంధుడిని బంధించి గ్రామస్తులు దేహశుద్ది చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-07-06T01:25:51+05:30 IST