మహిళ అదృశ్యం
ABN , First Publish Date - 2021-10-13T05:04:05+05:30 IST
మండల ంలోని ఖాజాపూర్ గ్రామానికి చెందిన చిద్రపు రాజవ్వ అనే మహిళ అదృశ్యమైందని రూరల్ ఎస్సై సందీప్ తెలిపారు.
బోధన్రూరల్, అక్టోబరు 12 : మండల ంలోని ఖాజాపూర్ గ్రామానికి చెందిన చిద్రపు రాజవ్వ అనే మహిళ అదృశ్యమైందని రూరల్ ఎస్సై సందీప్ తెలిపారు. ఈ నె ల 3వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన రాజవ్వ తిరిగి రాలేదన్నారు. రాజవ్వ మనువడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.