కార్యకర్తల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ లక్ష్యం: మంత్రి

ABN , First Publish Date - 2021-03-07T06:06:14+05:30 IST

కార్యకర్తల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యమని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. సూర్యాపేట మండలానికి చెందిన రంగారెడ్డి, రమే్‌షలు రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారి కుటుంబసభ్యులకు రూ.2లక్షల విలువైన చెక్కులు మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేసి, మాట్లాడారు.

కార్యకర్తల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ లక్ష్యం: మంత్రి
బాధితురాలికి చెక్కు అందిస్తున్న జగదీష్‌రెడ్డి

 

సూర్యాపేటటౌన్‌: కార్యకర్తల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యమని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. సూర్యాపేట మండలానికి చెందిన రంగారెడ్డి, రమే్‌షలు రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారి కుటుంబసభ్యులకు రూ.2లక్షల విలువైన చెక్కులు మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేసి, మాట్లాడారు. 60లక్షల మందిపైగా సభ్యత్వం కలిగిన పార్టీ టీఆర్‌ఎస్‌ అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీడి భిక్షం, ఎంపీటీసీ కిరణ్‌, సునిల్‌రెడ్డి, సైదులు, లింగానాయక్‌ పాల్గొన్నారు. 

 




Updated Date - 2021-03-07T06:06:14+05:30 IST