పేదల సంక్షేమానికి పెద్దపీట
ABN , First Publish Date - 2022-08-16T03:50:43+05:30 IST
పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నా రని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. చిన్నధర్మారం పంచాయతీ ఆవరణలో కొత్త పింఛన్దారులకు పింఛన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. బెల్లంపల్లి నియోజకవర్గానికి 8 వేల పై చిలుకు మంది పింఛన్ కోసం ఎంపికయ్యారని తెలిపారు.
కాసిపేట, ఆగస్టు 15: పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నా రని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. చిన్నధర్మారం పంచాయతీ ఆవరణలో కొత్త పింఛన్దారులకు పింఛన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. బెల్లంపల్లి నియోజకవర్గానికి 8 వేల పై చిలుకు మంది పింఛన్ కోసం ఎంపికయ్యారని తెలిపారు. ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, వైస్ ఎంపీపీ విక్రమ్రావు, జెడ్పీటీసీ చంద్రయ్య, సర్పంచు భుక్య సునీత, అగ్గి సత్తయ్య, వేణు, లంక లక్ష్మణ్ పాల్గొన్నారు.