టీ20 సిరీస్‌ ఇంగ్లండ్‌దే

ABN , First Publish Date - 2021-07-22T08:31:43+05:30 IST

పాకిస్థాన్‌తో మూడు టీ20ల సిరీ్‌సను ఇంగ్లండ్‌ 2-1తో కైవసం చేసుకొంది.

టీ20 సిరీస్‌ ఇంగ్లండ్‌దే

మాంచెస్టర్‌: పాకిస్థాన్‌తో మూడు టీ20ల సిరీ్‌సను ఇంగ్లండ్‌ 2-1తో కైవసం చేసుకొంది. మంగళవారం రాత్రి జరిగిన ఆఖరి, మూడో టీ20లో మోర్గాన్‌ సేన 3 వికెట్లతో గెలుపొందింది. తొలుత రిజ్వాన్‌ (76 నాటౌట్‌)రాణించడంతో పాక్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు సాధించింది. ఛేదనలో జాసన్‌ రాయ్‌ (64) చెలరేగడంతో ఇంగ్లండ్‌ 19.4 ఓవర్లలో 155/7 స్కోరు చేసి నెగ్గింది. 

Updated Date - 2021-07-22T08:31:43+05:30 IST