పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ABN , First Publish Date - 2020-08-03T10:14:07+05:30 IST

ప్రతి ఒక్క రూ ఇంటి పరసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి కోరారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి


మేడ్చల్‌ : ప్రతి ఒక్కరూ ఇంటి పరసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి కోరారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రతీ ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు మీ కోసం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎంపీపీ  తన ఇంటి పరసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు కురుస్తుండడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు.

Updated Date - 2020-08-03T10:14:07+05:30 IST