AP News: శ్రీశైలంలో మూడవ రోజుకు చేరుకున్న శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-28T13:38:02+05:30 IST

శ్రీశైలంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మూడవరోజుకు చేరుకున్నాయి.

AP News: శ్రీశైలంలో మూడవ రోజుకు చేరుకున్న శరన్నవరాత్రి ఉత్సవాలు

నంద్యాల: శ్రీశైలంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మూడవరోజుకు చేరుకున్నాయి. ఈరోజు చంద్రఘంట అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రావణవాహనంపై ఆశీనులై స్వామి అమ్మవారు ప్రత్యేక పూజలందుకోనున్నారు. సాయంత్రం క్షేత్ర పురవీధుల్లో ఆదిదంపతుల గ్రామోత్సవం కన్నులపండువగా జరుగనుంది. 

Updated Date - 2022-09-28T13:38:02+05:30 IST