స్వాతంత్య్ర సమరయోధుల సేవలను మరువరాదు

ABN , First Publish Date - 2022-08-16T06:59:15+05:30 IST

సాతంత్య్ర సమరయోధుల సేవలను ఎవరూ మరువరాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుల సేవలను మరువరాదు
సెల్యూట్‌ చేస్తున్న డీజే భీమారావు

చిత్తూరు, లీగల్‌, ఆగష్టు 15: సాతంత్య్ర సమరయోధుల సేవలను ఎవరూ మరువరాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు. సోమవారం కోర్టు ప్రాంగణంలో స్వాతంత్య్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ కరుణకుమార్‌, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-08-16T06:59:15+05:30 IST