ముగిసిన రెండో దశ ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2021-01-24T08:59:42+05:30 IST
ఎంసెట్-2020 ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సెలింగ్ శనివారం ముగిసింది.
ఎంసెట్-2020 ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సెలింగ్ శనివారం ముగిసింది. 1,29, 880 మంది క్వాలిఫై కాగా 91,090 మంది సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్నారు.