కొలనులో పడి వృద్ధురాలు మృతి

ABN , First Publish Date - 2021-04-13T05:21:28+05:30 IST

కొలనులో పడి వృద్ధురాలు మృతి

కొలనులో పడి వృద్ధురాలు మృతి

శామీర్‌పేట: కొలనులోపడి వృద్ధురాలు మృతిచెందిన సంఘట న సోమవారం మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో చోటుచేసుకుంది. ఉద్దెమర్రిలోని మల్లన్న ఆలయం కోనేరులో వృద్ధురాలి మృ తదేహం లభ్యమైంది. గ్రామానికి చెందిన ఏదుల భూదమ్మ(75) దిగా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 


Updated Date - 2021-04-13T05:21:28+05:30 IST