వీడిన మృతదేహాల మిస్టరీ

ABN , First Publish Date - 2022-07-20T02:26:13+05:30 IST

కడప : శేషాచలం అడవిలో మృతదేహాల మిస్టరీ వీడింది. మృతులు అన్నమయ్య జిల్లా గొర్లముదివీడు యానాదికాలనికి చెందిన యానాదులుగా పోలీసులు గుర్తించారు. కర్నాటకకు వలస వెళ్ళి కలుషిత నీరుతాగి వాంతులు విరేచనాలతో

వీడిన మృతదేహాల మిస్టరీ

కడప : శేషాచలం అడవిలో మృతదేహాల మిస్టరీ వీడింది. మృతులు అన్నమయ్య జిల్లా గొర్లముదివీడు యానాదికాలనీకి చెందిన యానాదులుగా పోలీసులు గుర్తించారు. కర్నాటకకు వలస వెళ్ళి కలుషిత నీరుతాగి వాంతులు విరేచనాలతో ముగ్గురు మృతిచెందారని, గ్రామస్తులు ఊర్లోకి రానివ్వక పోవడంతో మృతదేహాలను అడవిలో వేసినట్లు మృతుల బంధువులు చెబుతున్నారు. 

Updated Date - 2022-07-20T02:26:13+05:30 IST